80 శాతం మంది కాపులు టిడిపికి ఓటేశారు: బాబును కలిసిన కళా
ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తనకు అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి: ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తనకు అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కళా మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలు టిడిపి వైపు ఉన్నారని మరోసారి తేటతెల్లమైందన్నారు.

కాకినాడ ఎన్నికలతో కాపులు టిడిపి వెంటే ఉన్నారని తేలిపోయిందని చెప్పారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. కాకినాడ ఎన్నికల్లో 80 శాతం కాపుల ఓట్లు టిడిపికే పడ్డాయన్నారు.
More From
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications