జగన్ చేసేది పాదయాత్ర కాదు, పాడుయాత్ర: కంభంపాటి రామ్మోహన్ రావు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు మంగళవారం నిప్పులు చెరిగారు.
జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పాడుయాత్ర అని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకోవాలని తన పార్టీ ఎంపీలను జగన్ ఆదేశించారని ఆరోపించారు.

రాష్ట్రానికి అన్యాయం జరగాలని ఏ ప్రతిపక్ష పార్టీ కోరుకోదన్నారు. కానీ వైసీపీ కోరుకుంటోందన్నారు. రాష్ట్రానికి మంచి పేరు వస్తుంటే జగన్ సహించలేకపోతున్నారన్నారు. పేదల పొట్ట కొట్టేలా జగన్ వ్యవహార శైలి ఉందన్నారు.
More From
-
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications