జయేంద్ర సరస్వతికి సీరియస్.. ఐసీయూలో చేరిక
విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో సూర్యారావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రా ఆసుపత్రిలోని హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో ఉన్న ఐసీయూలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు జయేంద్ర సరస్వతి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications