'సివిల్స్, గ్రూప్ -1 పరీక్షలలో కాపులకు ప్రత్యేక అధ్యయన కేంద్రాలు'
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలలో శిక్షణ కోసం కాపులకు ప్రత్యేక అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాపు కార్పొరేషన్ నిర్ణయించింది. కాపు యువత నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.
కాపు కార్పొరేషన్ తొలి భేటీ శనివారం నాడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో జరిగింది. కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అధికారి నాగభూషణం, కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఇందులో పలు అంశాలపై చర్చించారు. మహిళలకు ప్రత్యేకంగా కుట్టుపని, అద్దకం, అప్పడాల తయారీ, పచ్చళ్ల తయారీ, అగర్బత్తీలు, కొవ్వొత్తుల తయారీలో శిక్షణనివ్వాలని నిర్ణయించారు. బంగారం, వెండి వస్తువుల తయారీలో మెలకువలు, ఇటుకల తయారీలో శిక్షణ ఇవ్వాలనుకున్నారు.
More From
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications