సిఎం చంద్రబాబుపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు
Recommended Video

తూర్పుగోదావరి:సమాజ ఉద్ధరణలో భాగంగా మాదిగలకు రాజ్యాధికారం ఇవ్వాలని సినీ విమర్శుకుడు, రాజకీయ వ్యాఖ్యాత కత్తి మహేష్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో సమన్యాయం వర్థిల్లాలంటే అణగారిన వర్గమైన మాదిగలకు రాజ్యధికారం ఇవ్వాలన్నారు. ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మంది మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దళితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు సన్నద్ధం కావాల్సిన సమయం ఇదే అన్నారు.

గురువారం మధ్యాహ్నం స్పైస్జెట్ విమానంలో తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన కత్తి మహేష్ కు ఎయిర్పోర్టులో స్థానిక దళిత నాయకుడు పెందుర్తి సునీల్ ఘన స్వాగతం పలికారు. తాను రాష్ట్ర పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చి, నాయకులతో చర్చించానని ఈ సందర్భంగా కత్తి మహేష్ చెప్పారు. పర్యటన అనంతరం ఆయన గురువారం రాత్రి మళ్లీ స్పైస్ జెట్ విమానంలోనే తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications