కేరళ వరదలు: రూ.5కోట్లు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ప్రజలకు పిలుపు

Recommended Video

    కేరళకి అన్ని రాష్ట్రా ప్రభుత్వాల నుండి భారీ విరాళాలు

    అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలను మనమందరం కలిసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లాడుతున్న కేరళకు అన్ని వర్గాల నుంచి సాయం లభిస్తోంది.

    కేరళ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విరాళం ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.కాగా, భారీ వరదలకు కేరళలో గురువారం రాత్రి వరకూ 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమను ఆదుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    Kerala floods: Andhra Pradesh Govt contributes Rs 5cr for relief work

    తాజాగా కేరళ విపత్తు నేపథ్యంలో రూ.5 కోట్ల సాయాన్ని ప్రకటించిన చంద్రబాబు.. కేరళ విపత్తు నిర్వహణ సంస్థకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లో డొనేషన్లు ఇవ్వాల్సిన వెబ్‌సైట్ లింక్‌ను కూడా పోస్ట్ చేశారు.

    చంద్రబాబు పిలుపుతో కొందరు అభిమానులు వెంటనే చిన్నచిన్న మొత్తాలను డిపాజిట్ చేశారు. వాటి స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరికొందరేమో నగదు కాకుండా నిత్యావసరాలు, ఆహారపదార్థాలు అందించాల్సిందని వ్యాఖ్యానించారు. కాగా, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రూ. 25లక్షలు, మరో హీరో విజయ్ దేవరకొండ రూ. 5లక్షలు, మరికొందరు కూడా కేరళకు సాయంగా అందించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+