కిరణ్పై షిండేను రిక్వెస్ట్ చేసిన తివారీ, నాతో ఆగదని కిల్లి

మనీష్ తివారీ కోరిక మేరకే కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు కిరణ్ జివోఎంతో భేటీ కానున్నారు. కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా వెనుక రచ్చబండ, ఆసక్తి లేకపోవడం అని అందరూ భావించారు. అయితే అధిష్టానం మాత్రం తివారీ వస్తున్నందు వల్లనే అని చెబుతోంది.
సిఎం మార్పుపై సమాచారం లేదు: శైలజానాథ్
ముఖ్యమంత్రి మార్పు పైన తమకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో చెప్పారు. తివారీ వస్తున్నందువల్లే కిరణ్ పర్యటన వాయిదా పడిందని తాను భావిస్తున్నానని చెప్పారు.
నేను అంగీకరించకున్నా ఆగదు: కిల్లి
తాను అంగీకరించకున్నా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లాలో చెప్పారు. బిజెపి యూ టర్న్ తీసుకుంటే తప్ప విభజన ఆగదన్నారు. టిడిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు జివోఎం ముందుకు వెళ్లకుండా డ్రామాలు ఆడుతోందన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications