అట్టుడుకుతున్న కోనసీమ.. జిల్లా పేరుపై రగడ, మంత్రి ఇంటికి నిప్పు.. హైటెన్షన్
ఇవాళ కొందరు అల్లరిమూకలు అమలాపురంలో గల మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో హై టెన్షన్ నెలకొంది. భారీగా పోలీసు బలగాలను మొహరించారు. 144 సెక్షన్ విధించారు. ఘటనపై హోం మంత్రి వనిత స్పందించారు. ఇదీ బాధాకరం అని కామెంట్ చేశారు. జనసేన పార్టీపై మాట్లాడారు. అందరీ అభిప్రాయం తీసుకొని.. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టామని చెప్పారు.

వనిత కామెంట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. పార్టీ పేరు ప్రస్తావించడం సరికాదని మండిపడ్డారు. పచ్చని కోనసీమలో అల్లర్లు ఏంటీ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమలో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వన్ ఇండియా అందిస్తోంది. లైవ్ అప్ డేట్స్ కోసం స్టే ట్యూన్ టు.
READ MORE












Click it and Unblock the Notifications