వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్తీకమాసం కోటి సోమవారం
కార్తీకమాసం కోటి సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.. చీరాల పరిధిలోని శివాలయం, పేరాల, జాండ్రపేట , ఈపురుపాలెం , వేటపాలెం పాపరాజుతోట , కొత్తపేట ఓంకారక్షేత్రం లలోని శివాలయాలు భక్తుల శివస్మరణతో మార్మోగాయి.. ఆలయాలలో శివార్చకులు ప్రేత్యేక పూజలు , బిల్వదళాలు అర్చించి.. అభిషేకాలు నిర్వహించారు..పలుచోట్ల భక్తులే నేరుగా శివలింగాన్ని అభిషేకించి తరించారు.
Comments
English summary
Karthika Koto Somavaram celebrated in Prakasam district of Andhra Pradesh.
Story first published: Tuesday, November 8, 2016, 14:50 [IST]