కృష్ణా జలాల వివాదం: ఇటూ అటూ భేటీలు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల విడుదల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో కేంద్ర జలమండలి చైర్మన్ పాండ్య మంగళవారం భేటీ అయ్యారు.
కృష్ణా జలాల విడుదలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు మంగళవారం ఉదయమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాండ్య భేటీ అయ్యారు. సాయంత్రం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులతో పాండ్య సమావేశంకానున్నారు.

తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 10 టిఎంసిల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2 టిఎంసిలల నీటిని విడుదల చేస్తామని చెప్పింది. అయితే రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తే కనీసం పులిచింత వరకు కూడా రావని ఏపీ అధికారులు చెప్పారు.
ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం 10 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పుకోకపోతే సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications