‘జల్లికట్టే’ స్ఫూర్తి, మనకా సత్తా లేదా?: చంద్రబాబుకు కేవీపీ ఘాటు లేఖ
తమిళ ప్రజలు నిర్వహించిన జల్లికట్టు ఆందోళనను ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు.
అమరావతి: తమిళ ప్రజలు నిర్వహించిన జల్లికట్టు ఆందోళనను ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ మేరకు ఓ లేఖ రాశారు.
ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై తమిళుల తరహా పోరాటం చేయాలని కేవీపీ పేర్కొన్నారు. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే మంచిదని అన్నారు.

చంద్రబాబు ముందుకొస్తే అన్ని రంగాలు, వర్గాలు ముందుకొస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టే జల్లికట్టును వద్దని చెప్పినా.. తమిళులు పట్టుబట్టి మూడ్రోజుల్లో ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని కేవీపీ గుర్తు చేశారు.
మనం రాష్ట్రం కోసం ఆ మాత్రం చేయలేమా? అని కేవీపీ నిలదీశారు. 9,10 షెడ్యూల్లోని ఆస్తుల విభజన కోసం పోరాడదామని అన్నారు. మనలో ఐకమత్యం లేదా చిత్తశుద్ధి లేదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
More From
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications