ఆందోళన చెందా కానీ: విభజనపై లగడపాటి, రాజకీయాల్లోకి రానని తేల్చేశారు
రాష్ట్ర విభజన తర్వాత ఇరు ప్రాంతాల మధ్య ద్వేష భావం ఉంటుందని తాను ఆందోళన చెందానని, కానీ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని, ఇది సంతోషకరమని లగడపాటి రాజగోపాల్ అన్నారు.
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత ఇరు ప్రాంతాల మధ్య ద్వేష భావం ఉంటుందని తాను ఆందోళన చెందానని, కానీ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని, ఇది సంతోషకరమని లగడపాటి రాజగోపాల్ అన్నారు.
చదవండి: నంద్యాలపై లగడపాటి జోస్యం
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. తాను కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. విభజన తర్వాత ద్వేష భావం ఉంటుందనుకున్న తన అంచనాలు తప్పయ్యాయన్నారు.

రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ముందుకు సాగడం ఆనందంగా ఉందని లగడపాటి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని కూడా ఆయన చెప్పారు. ఉప ఎన్నికలపై తాను ఎలాంటి విశ్లేషణ చేయదల్చుకోలేదన్నారు.
More From
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications