జైల్లో లాలూ ప్రసాద్ యాదవ్కు జడ్ ప్లస్ భద్రతకు నో

బిర్సా ముండా జైలు సూపరింటెండెంట్ ధర్మేంద్ర పాండే మాట్లాడుతూ... తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించిందని తెలిపారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ రక్షణ ఉంటుంది. లాలూ ఎక్కడికైనా వెళ్లితే ముప్పై మంది కమాండోలు ఆయన వెంట ఉంటారు. లాలూకు బ్లాక్ కమాండోస్ నిత్యం రక్షణగా ఉంటారు.
దాణా కుంభకోణంలో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బిర్సా ముండా జైలులో ఉన్నారు. ఆయనను అక్టోబర్ 3వ తేదిన సిబిఐ ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, జైలు శిక్ష ఖరారు చేయనుంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications