వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెద్దలు అడ్డుచెప్పారని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట!
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది.
జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది.
12 ఏళ్ల విద్యార్థినిని ఆరు రోజుల పాటు 14 మంది తోటి విద్యార్థులు...
మనిషా? మృగమా?: మాజీ భార్యను చంపి.. ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి...
లింగగూడేనికి చెందిన సాయి, సునీత ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరువైపుల కుటుంబాలు అంగీకరించకపోవడంతో గ్రామ సమీపంలోని సుబాబుల్ తోటలో వాళ్లిద్దరూ శనివారం ఈ సంఘటనకు పాల్పడ్డారు.
ప్రస్తుతం సాయి, సునీత జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
English summary
Lovers, Sai and Sunitha attempted suicide when the family members of both sides are not agreed for their marriage. On Saturday they both went into a subabul farm and they themselves set on fire by poring pertol on them. After seriously injured they were shifted to Jaggayyapet Hospital for treatment. Now they are fighting with death.