చిరంజీవి కోరిక: 150వ సినిమాలో మాధురి దీక్షిత్?
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం చేయనున్న నేపథ్యంలో... ఆయన మైలురాయి చిత్రం దర్శకుడు, హీరోయిన్ తదితరాల పైన రోజుకో ప్రచారం జరుగుతోంది. తాజాగా, చిరంజీవి 150వ చిత్రంలో మాధురీ దీక్షిత్ నటించవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో నటి రేఖ కూడా ఈ సినిమాలో కనిపించవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి పిలిస్తే తాను నటించేందుకు సిద్ధమని రేఖ ప్రకటించారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరు మైలురాయి చిత్రంలో ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు, చిరంజీవి చిత్రంలో నటి తమన్న లీడ్ రోలు చేయనుందని, మాధురీ దీక్షిత్ అతిథి పాత్రలో కనిపించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్తో నటించే అవకాశం తనకు రాలేదని చిరంజీవి గతంలో చెప్పారు. అయితే, చిరంజీవి 150వ చిత్రంలో ఎవరెవరు నటిస్తారనే విషయమై స్పష్టత వచ్చే వరకు ప్రచారానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications