చిరంజీవి కోరిక: 150వ సినిమాలో మాధురి దీక్షిత్?
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం చేయనున్న నేపథ్యంలో... ఆయన మైలురాయి చిత్రం దర్శకుడు, హీరోయిన్ తదితరాల పైన రోజుకో ప్రచారం జరుగుతోంది. తాజాగా, చిరంజీవి 150వ చిత్రంలో మాధురీ దీక్షిత్ నటించవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో నటి రేఖ కూడా ఈ సినిమాలో కనిపించవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి పిలిస్తే తాను నటించేందుకు సిద్ధమని రేఖ ప్రకటించారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరు మైలురాయి చిత్రంలో ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు, చిరంజీవి చిత్రంలో నటి తమన్న లీడ్ రోలు చేయనుందని, మాధురీ దీక్షిత్ అతిథి పాత్రలో కనిపించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్తో నటించే అవకాశం తనకు రాలేదని చిరంజీవి గతంలో చెప్పారు. అయితే, చిరంజీవి 150వ చిత్రంలో ఎవరెవరు నటిస్తారనే విషయమై స్పష్టత వచ్చే వరకు ప్రచారానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications