జగన్ తెలంగాణలో పర్యటిస్తే మానుకోటే: మధుయాష్కీ

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఆ పార్టీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుందని టిడిపిపై మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రథముడని అన్నారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కిరణ్ అని ఆయన విమర్శించారు.
610కి విరుద్ధంగా ఉన్నవారు వెళ్లిపోవాలి: దేవీప్రసాద్
హైదరాబాద్లో ఉంటున్న సీమంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు దేవి ప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 610 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని అన్నారు.
విభజన పూర్తయిన తర్వాతే పాలసీపరమైన నిర్ణయాలు తీసుకోవాలని దేవీప్రసాద్ అన్నారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకుల వలలో పడొద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications