మొగల్తూరులో ఇంజెక్షన్ సైకో, జల్లెడ పడుతున్న పోలీసులు
ఏలూరు: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న ఇంజెక్షన్ సైకోను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హోంమంత్రి చినరాజప్ప ఆదివారం చెప్పారు. ప్రజల్ని భయపెడుతున్న సైకో కోసం జల్లెడ పడుతున్నామన్నారు.
త్వరలోనే అతనిని పట్టుకుంటామన్నారు. సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇంజెక్షన్ సైకో ఆదివారం మరోసారి కలకలం సృష్టించాడు. పోలీసుల కళ్లుగప్పిన సైకో మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఆదివారం ప్రత్యక్షమయ్యాడు.
ముత్యాలపల్లి గ్రామానికి చెందిన హారిక అనే రెండేళ్ల చిన్నారి పైన ఇంజెక్షన్తో దాడి చేసి పరారయ్యాడు. బాలిక ఏడుపుతో తల్లిదండ్రులు ఘటనా స్థలంకు వచ్చారు. అప్పటికే సైకో పరారయ్యాడు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications