ఎన్కౌంటర్ కు నిరసన: 5రాష్ట్రాల బంద్కు మావోల పిలుపు
విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో సోమవారం(అక్టోబర్ 24) జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టు నేతలు నవంబర్ 3న బంద్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో నవంబర్ 3న బంద్కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. 40ఏళ్ల తమ పార్టీ చరిత్రలో సోమవారం నాటి ఎన్కౌంటర్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని మావోయిస్టు నేత ప్రతాప్ పేర్కొన్నారు.
ఏఓబీ ఎన్కౌంటర్ పూర్తిగా కోవర్ట్ ఆపరేషన్ అని ఆయన ఆరోపించారు. ఏఓబీలో అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications