వాహనాలకు నిప్పు...విశాఖ జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన మావోలు
విశాఖ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. జీకే వీధి మండలంలో శనివారం ఉదయం మావోయిస్టులు ఓ జేసీబీని దగ్ధం చేశారు. దీంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.
విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం పరిధిలో స్థానికంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అందుకోసమే అక్కడ ఉన్న జేసీబీని తగులబెట్టారు. ఈ రహదారి నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు.

పలుసార్లు ఈ విషయమై హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా యథావిథిగా రోడ్డు నిర్మాణం కొనసాగుతుండటం, పైగా భద్రతా దళాల పర్యవేక్షణలో రహదారి నిర్మాణం జరుపుతుండటాన్ని మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనుల వద్ద సిబ్బంది లేని సమయం చూసి మావోయిస్టులు ఈ సంఘటనకు పాల్పడ్డారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications