మాసాయిపేట రైలు ప్రమాదం: డ్రైవర్ తప్పిదమే
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ బుధవారం నివేదిక అందజేసింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు నివేదికలో తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడలేదని, రైలు వస్తున్నా మితిమీరిన విశ్వాసంతో ముందుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మృతిచెందడంతో కేసును మూసివేస్తున్నట్లు రైల్వే పోలీసులు నివేదికలో తెలిపారు.

. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, విద్యార్థులతో సహా 18 మంది మరణించారు. బస్సులో ఇస్లాంపూర్, గనేపల్లి, వెంకటాయపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సును రైలు కిలోమీటరు మేర లాక్కెళ్లింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications