బెజవాడలో, విశాఖలోనూ మెట్రో రైలు: శ్రీధరన్
విశాఖపట్నం: విజయవాడతో పాటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని, రెండు నగరాల్లో ఒకేసారి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తామని మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ చెప్పారు. విశాఖలో మెట్రో రైలు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
విశాఖపట్నం మెట్రో రైలుకు 6 నెలల్లో సమగ్ర నివేదికను తయారు చేస్తామని అన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో 30 కిలోమీటర్ల కారిడార్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ మెట్రో పైవంతెనలు, భాగర్భం కలిసి ఉంటుందని శ్రీధరన్ చెప్పారు.

మెట్రో ప్రాజెక్టును భారంగా మార్చబోమని, ప్రభుత్వంపై భారం పడకుండా చూస్తామని, ఖర్చు మొత్తాన్ని మెట్రో సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును మూడు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
ఢిల్లీ నుంచి తమ ఇంజనీర్ల బృందం వచ్చి ఆ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలిస్తుందని చెప్పారు. ఈ రోజు, రేపు సాంకేతిక, ఆర్థికాంశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. విశాఖ మహానగర పాలక సంస్థ అధికారులతో మెట్రో రైలు ప్రాజెక్టుపై శ్రీధరన్ బృందం సమీక్ష జరిపింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications