ఏపీ మంత్రి ఆది కాన్వాయ్కు ప్రమాదం: తృటిలో తప్పిన ముప్పు..
ప్రమాదంలో మంత్రి నారాయణరెడ్డి ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.
సూర్యాపేట: ఏపీ మార్కెటింగ్, మత్స్య, సహాయక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మంత్రి నారాయణరెడ్డి ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.
సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం పడుతుండటంతో రహదారి సరిగా కనిపించక డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టినట్లుగా చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన గన్ మెన్లు, డ్రైవర్ ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications