రాజీనామాల పర్వం: ఏరాసు గుడ్బై, రేపు కిరణ్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి ఏరాసు ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఆయన గవర్నర్ నరసింహన్కు ఫ్యాక్స్ చేశారు. తాను ఇష్టపూర్తిగా రాజీనామా చేసినట్లు ఆయన అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆయన రాజీనామా చేశారు.
అంతకుముందు ఏరాసు ముఖ్యమంత్రితే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిరణ్ రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి బుధవారం ఉదయం పదకొండుగంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.

అదే దారిలో టిజి వెంకటేష్
కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ కూడా ఏరాసు ప్రతాప్ రెడ్డి దారిలో నడిచే అవకాశాలున్నాయి. ఆయన మరికొద్దిసేపట్లో రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాస్ కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications