మంత్రి మృణాళిని భర్తకు గుండెపోటు: విశాఖకు తరలింపు, చంద్రబాబు ఫోన్
విజయనగరం/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని భర్త కిమిడి గణపతిరావుకు గుండెపోటుతో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలో అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని హుటాహుటిన మంత్రి మృణాళిని విశాఖ బయల్దేరింది.
కాగా, మంత్రి మృణాళినికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి క్షేమసమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. అపోలో వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

కాగా, గణపతిరావు 1999లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఈయన సోదరుడు అవుతారు. గణపతిరావు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications