జెడ్పీటీసీతో ఎమ్మెల్యే అనిత వాగ్వాదం, అలిగి అక్కడి నుంచి వెళ్లారు
విశాఖ: విశాఖపట్నంలోని కోటవురట్ల మండలం జుల్లూరు జెడ్పీ హైస్కులులో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే అనిత, జెడ్పీటీసీ వెంకటలక్ష్మిల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జెడ్పీటీసీ కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హైదరాబాద్లో వెంకయ్య జెండావిష్కఱణ
తెలంగాణలోని హైదరాబాదులో గల బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముడి విగ్రహానికి అవమానం
భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మా గాంధీకి గుంటూరు జిల్లాలోని పిట్టవానిపాలెం అలకాపురం శివారులో అవమానం జరిగింది. శివారు రహదారి పక్కన గాంధీజీ విగ్రహం రోడ్డు పక్కన పడి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు దీనిని పగులగొట్టి నిర్లక్ష్యంగా రోడ్డుపై పడేశారు. అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications