చంద్రబాబు, లోకేష్ పై విజయసాయి రెడ్డి ఆరోపణలు విడ్డూరం: బుద్దా వెంకన్న
భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల పాత్ర ఉందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు.
విజయవాడ: భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల పాత్ర ఉందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం మండిపడ్డారు.
ఈ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని, 16 నెలలపాటు జైలులో ఉన్న విజయసాయి రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు అంటే వైసీపీ నేతలకు భయమెందుకో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు.

సీబీఐ దర్యాప్తుపై వైసీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి గనుక ఉంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చెప్పింది నిజమేనని ఒప్పుకోవాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications