జగన్ పార్టీ డబ్బులు పంచుతూ, టీడీపీ అలా..: నంద్యాల పోటీపై బైరెడ్డి
కర్నూలు: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం నాయకులు, డబ్బులు చూపి వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఆ పార్టీల దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టడానికి రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థిని నంద్యాల ఉప ఎన్నికలో నిలబెడుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రచారానికి ఖర్చు చేసిన ప్రతి పైసా లెక్క చూపిస్తామని బైరెడ్డి తెలిపారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications