తిరుమలకు రోజా పాదయాత్ర: 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు 88 కిలోమీటర్లు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలో నడవనున్నారు. ఆమె కూడా ఇక పాదయాత్ర చేయనున్నారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలో నడవనున్నారు. ఆమె కూడా ఇక పాదయాత్ర చేయనున్నారు.

ఈ నెల 28వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

Nagari MLA RK Roja Padayatra from 28th November

నగరి నుంచి తిరుమల కొండకు ఆమె మొత్తం 88 కిలోమీటర్లు నడవనున్నారు. ఊ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రభత్వం వెంటనే స్పందించి గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+