ఆ ఫలితాలు నోళ్ళు మూయించాయి: లోకేష్
అమరావతి: నంద్యాల, కాకినాడలో విజయంతో విమర్శకుల నోర్లు మూయించామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చెప్పారు. టిడిపి వర్క్షాప్ సోమవారం నాడు మంగళగిరిలోని జరిగింది.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయంపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపక్షానికి దీటైన సమాధానం చెప్పామని లోకేష్ అభిప్రాయపడ్డారు.

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నిండిందని ఆయన చెప్పారు. భవిష్యత్లోనూ కొనసాగిద్దామని టీడీపీ నేతలకు, పార్టీ శ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు.ప్రతి 15రోజులకోమారు శిక్షణా తరగతులను నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించినట్టు పార్టీ నేతలు ప్రకటించారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు నిరుత్సాహనికి గురయ్యాయి.అయితే ఇదే సమయంలో వైసీపీని మరింత దెబ్బతీసేందుకు టిడిపి వ్యూహ రచన చేస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications