తమ్ముడిని అలా చూడలేను: నారాయణ కుమార్తె ఆవేదనతో అంతా కంటతడి!
కుమార్తెలతో నిషిత్ కాళ్లకు మొక్కించి, అక్కడి నుంచి వారిని తీసుకెళ్లారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది.
నెల్లూరు: మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ దుర్మరణం అతని కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. ఇంట్లో నిషితే చిన్నవాడు కావడంతో.. అతని పట్ల అందరికీ అమితమైన ప్రేమ ఉండేది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తమకు దూరమవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది.
ముఖ్యంగా నారాయణతో పాటు అతని కుమార్తె నిషిత్ మరణవార్త విని తీవ్ర షాక్ కు గురయ్యారు. తమ్ముడు విగతజీవిగా మిగిలిన దృశ్యాన్ని చూడలేనంటూ ఆమె బోరున విలపించారు. దీంతో అక్కడున్నవారంతా ఆమె ఆవేదన చూసి కంటతడి పెట్టుకున్నారు. మరో కుమార్తె సింధూ కూడా తమ్ముడిని అలా చూసి తట్టుకోలేకపోయింది.

అయితే జరగాల్సిన కార్యక్రమం ముందు ఉండటంతో.. కుమార్తెలతో నిషిత్ కాళ్లకు మొక్కించి, అక్కడి నుంచి వారిని తీసుకెళ్లారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. నారాయణ కళాశాల నుంచి పెన్నా నది ఒడ్డున ఉన్న బోడిగాడి తోటలోని శ్మశానవాటిక వరకు ఎనిమిది కిలో మీటర్ల మేర ఈ అంతిమ యాత్ర సాగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిడిపి నేతలు ఇందులో పాల్గొననున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications