ముందే రాజీనామా చేశా, అప్పటి వరకు: శశిధర్ రెడ్డి
హైదరాబాద్: తాను తన పదవికి మూడు రోజుల ముందే రాజీనామా చేశానని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా లేఖను మూడు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీకి పంపానని చెప్పారు.
హోంమంత్రిత్వ శాఖ నుంచి ఫోన్ వచ్చాక సభ్యులు రాజీనామా చేశారని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు విధుల్లో ఉంటామని శశిధర్ రెడ్డి తెలిపారు.

యూపిఏ ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ పదవులను ఖాళీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆయా పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూపిఏ ప్రభుత్వ హయాంలో నియామకమైన గవర్నర్లు రాజీనామా చేయాలని హోంమంత్రిత్వ శాఖ కోరడంతో ఆయన రాజీనామా చేశారు. మిగితా రాష్ట్రాల గవర్నర్లు కూడా త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications