అవిశ్వాసం ఎఫెక్ట్: జేసీ దెబ్బకు దిగొచ్చిన బాబు, అసంతృప్తికి కారణాలెన్నో
అమరావతి: తనకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురువారం వెల్లడించారు. అసలు ఆయన తనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదని వాపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు జేసీతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు.
జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటుకు వెళ్తారో లేదో ఆయన ఇష్టమని, దీనిపై ఆయన స్పష్టం చేయాలన్నారు. కాగా, టిడిపి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జేసీ శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానానికి హాజరు కానని చెప్పారు. టీడీపీలో ఇది కలకలం రేపింది. ఆయనను బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగారు.
{photo-feature}
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications