ఎన్టీఆర్ వర్థంతికి లెజండరీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం: భువనేశ్వరీ
హైదరాబాద్:ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.
జనవరి 18న దేశ వ్యాప్తంగా 120 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశంలోని 16 రాష్ట్రాలు, 300 బ్లడ్ బ్యాంకులతో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఫేస్ బుక్' తో కలిసి రక్తదానంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని భువనేశ్వరి చెప్పారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చే.పట్టినట్టు భువనేశ్వరీ చెప్పారు. 12 లక్షల మందికి వైద్య సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు.అనాధ పిల్లలకు చదువు చెప్పిస్తున్నట్టు ఆమె చెప్పారు. నిరుద్యోగులకు సుమారు రూ.8 కోట్ల సహయం చేశామని చెప్పారు.
ఇప్పటివరకు రక్తదానం చేసిన వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.రక్తదానం చేసేందుకు సహకరిస్తున్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications