ఓబులేసుపై పరిటాల శ్రీరాం మాజీ డ్రైవర్ దాడి, తెరపైకి కాబోయే భార్య
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసు అనే వ్యక్తి పైన దాడి ఘటన చర్చకు దారి తీసింది. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. పరిటాల శ్రీరాంకు గతంలో కారు డ్రైవర్గా పని చేసిన నగేష్కు కాబోయే భార్య శృతి మంగళవారం నాడు ఓబులేసు పైన ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
గత నాలుగేళ్లుగా తనను ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని తాను నగేష్ చౌదరికి చెప్పానని, అందువల్లే దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇటీవల ఓబులేష్ పైన నగేష్ దాడి చేసిన వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా ఓబులేసు ఆచూకీ దొరకలేదు. అదే సమయంలో, తాజాగా నగేష్ కాబోయే భార్య శృతి.. ఓబులేసు పైన ఫిర్యాదు చేయడం కొత్త ట్విస్ట్.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications