పొలిటీషిన్లు ప్రజలను పట్టించుకోవడం లేదు:పవన్ కల్యాణ్ ట్వీట్!
అమరావతి:దేశ రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇండియాలో పెరిగిపోతున్న రాజకీయ నాయుకుల అవినీతిపై ఆయన తన నిస్పృహను వెళ్లబుచ్చారు. ప్రసిద్ద సామాజిక వేదిక ట్విట్టర్ ద్వారా ఆయన తన ఆవేదన పంచుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమని ట్వీట్ చేశారంటే?...
"భారత దేశం ప్రపంచ వేదికపై వెలిగిపోతుండవచ్చు...అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. కానీ...రాజకీయ అవినీతి, అలాంటి అవినీతికి పాల్పడే రాజకీయ నాయకుల సహజ సిద్ద స్వభావం భారతదేశాన్ని పీడిస్తోంది...భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా దేశమంతా ఇలా స్వచ్ఛమైన గాలి లేక అవస్థ పడుతుంది."...అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

"అందుకు అనుబంధంగా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ కూడా చేశారు..."ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్యం సమస్య!...ఈ సమస్య పట్ల స్థానిక యువత ఎలా స్పందిస్తారు...కనీసం తాము స్వచ్చమైన గాలి పీల్చుకోవడానికి, స్వచ్చమైన నీరు తాగడానికి కూడా నోచుకోమా?...అంటూ వారు నన్ను ప్రశ్నించారు"
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
మస్క్కు భారీ షాక్: అలా చేశాడని వేల కోట్ల జరిమానా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications