ఆర్టీసీలో ఇప్పటిదాకా అధికారుల పాలన..ఇకపై ప్రజాపాలన:ఛైర్మన్ వర్ల రామయ్య
అమరావతి:ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తాజాగా ఆర్టీసీ ఛైర్మన్ గా నియమితులైన వర్ల రామయ్య ఆధ్వర్యంలో మొట్ట మొదటి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఆర్టీసీలో ఇప్పటిదాకా అధికారుల పరిపాలన జరిగిందని...ఇక నుండి ప్రజా పాలన కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత మొట్ట మొదటి సమావేశం ఇదేననే విషయం గమనించాలని అన్నారు. ఆర్టీసీ సంస్థలో 58 నుండి 60 సంవత్సరాలకు ఉద్యోగుల వయో పరిమితి పెంచాలనే విషయంపై చర్చించామని చెప్పారు. అయితే ఈ విషయమై వచ్చే సమావేశంలో మరొక సారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే వయోపరిమితి పెంపు అంశం పై న్యాయ సలహా తీసుకొనేందుకు ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

ఆర్టీసీసంస్థ ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు నూతన ఆదాయ వనరులు కోసం అన్వేషిస్తున్నామని వర్ల రామయ్య చెప్పారు. రానున్న ఆర్టీసీని ఆర్థికంగా బాగా బలోపేతం చెయ్యాలన్నదే తన అభిమతమని వర్త రామయ్య తెలిపారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications