నాగం కారుపై సొంత పార్టీ దాడి, సర్ది చెప్పినా.. (పిక్చర్స్)
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ లోకసభ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి జరిగింది.
తమ నాయకులకు ఎన్నికల్లో సీటు రాకుండా చేశారని ఆరోపిస్తూ పలువురు పార్టీ కార్యకర్తలు ఆయన వాహనం పైన శనివారం రాళ్ల దాడి చేశారు.
నాగం జనార్ధన్ రెడ్డి వారికి సర్ది చెప్పాలని ప్రయత్నించినప్పటికీ ఆ చర్యలు ఫలించలేదు. బిజెపి, తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా మక్తల్ స్థానాన్ని టిడిపికి ఇచ్చినందుకు మనస్థాపంతో బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు కొండయ్య ప్రకటించారు.

నాగం
మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో నామినేషన్ ఉపసంహరణ పర్వంలో ఉద్రిక్తత నెలకొంది. బిజెపి అభ్యర్థి నామినేషన్ను విత్డ్రా చేయించడంపై ఆగ్రహంతో నాగం వాహనం పై ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నాగం కారు అద్దాలు ధ్వంసమయ్యాయి

నాగం
మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ లోకసభ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి జరిగింది.

నాగం
తమ నాయకులకు ఎన్నికల్లో సీటు రాకుండా చేశారని ఆరోపిస్తూ పలువురు పార్టీ కార్యకర్తలు ఆయన వాహనం పైన శనివారం రాళ్ల దాడి చేశారు.

నాగం
నాగం జనార్ధన్ రెడ్డి వారికి సర్ది చెప్పాలని ప్రయత్నించినప్పటికీ ఆ చర్యలు ఫలించలేదు. బిజెపి, తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా మక్తల్ స్థానాన్ని టిడిపికి ఇచ్చినందుకు మనస్థాపంతో బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు కొండయ్య ప్రకటించారు.

నాగం
మక్తల్ అసెంబ్లీ స్థానానికి వేసిన నామినేషన్ను కొండయ్య శనివారం ఉపసంహరించుకున్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న కొండయ్యను బుజ్జగించేందుకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డిని కొండయ్య వర్గీయులు అడ్డుకున్నారు. నాగం వాహనంపై రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

నాగం
మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో నామినేషన్ ఉపసంహరణ పర్వంలో ఉద్రిక్తత నెలకొంది. బిజెపి అభ్యర్థి నామినేషన్ను విత్డ్రా చేయించడంపై ఆగ్రహంతో నాగం వాహనం పై ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నాగం కారు అద్దాలు ధ్వంసమయ్యాయ












Click it and Unblock the Notifications