గణేష్ చవితి మీటింగ్, గోల్కొండ కోటలో తనిఖీ(పిక్చర్స్)
హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్: హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఉత్సవాల భద్రత, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవ సమితి
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కమిషనరేట్లో జరిగిన సమావేశంలో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

గణేష్ ఉత్సవ సమితి
ఉత్సవ మండపాల ఏర్పాటు, నిర్వహణ, భద్రత, నిమజ్జనం తదితర అంశాలపై సమీక్షించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.

గణేష్ ఉత్సవ సమితి
మండపాల ఏర్పాటుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, నిర్వాహకులు సమాచారమిస్తే స్థానిక పోలీసులే వచ్చి క్లియరెన్స్ సర్ట్ఫికెట్లు జారీ చేస్తారని కమిషనర్ హామీ ఇచ్చినట్టు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఒక ప్రకటనలో తెలిపింది.

గణేష్ ఉత్సవ సమితి
ఈ సమీక్ష సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు కరోడియల్, రామరాజు బృందం పాల్గొంది.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించనున్నారు.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటను కమిషనర్, మేయర్లు పరిశీలించారు.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటను కమిషనర్, మేయర్లు పరిశీలించారు.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటకు సామాగ్రిని తీసుకు వెళ్తున్నారు.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటకు సామాగ్రిని తీసుకు వెళ్తున్నారు.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటకు సామాగ్రిని తీసుకు వెళ్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications