చెత్తఎత్తిన కేంద్రమంత్రి, గవర్నర్ సతీమణి సైతం(పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్లు శనివారం నాడు వేర్వేరు చోట్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బండారు దత్తాత్రేయ బాగ్ లింగపల్లిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం చెత్తను ఎత్తి డస్ట్ బిన్లో వేశారు.
గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ రాజ్ భవన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.
దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.
దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎల్పీ కే లక్ష్మణ్ పాల్గొన్నారు.
దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్లు చెత్త ఎత్తి డస్ట్ బిన్లో వేస్తున్న దృశ్యం.
విమలా నరసింహన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విమలా నరసింహన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి చెత్త ఏరుతున్న విమలా.
విమలా నరసింహన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విమలా నరసింహన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ శనివారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విమలా రామన్ దాదాపు మూడు గంటల పాటు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ర్యాలీ
హుస్సేన్ సాగర్ వద్ద విద్యార్థులు స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.