కెసిఆర్ ఆర్డర్:ఇలా బద్దలు, చూడాలని మహిళ(పిక్చర్స్)
హైదరాబాద్: గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ప్రజాప్రతినిధులు, బాధితులు అడ్డుకుంటున్నా అవేవి పట్టించుకోకుండా అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. బుధవారం ఉదయంనుంచే పోలీసు బలగాలు, అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను తొలగించారు.
24 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు. నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప సొసైటీ వాసులు కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. అయ్యప్ప సోసైటీలోని నిర్మాణాలు కూల్చివేయవద్దని అడ్డుకోవడానికి ప్రయత్నించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ తదితరులను పోలీసులు ముందుగానే అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇప్పటి వరకు కూల్చివేసిన వాటిలో మధ్యతరగతి ప్రజలవే ఎక్కువగా ఉన్నాయని, బడాబాబుల నిర్మాణాలను కూల్చి వేయలేదని బాధితులు ఆరోపించారు. కాగా, అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించిన విషయం తెలిసిందే.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో నుండి గ్యాస్ తదితర వస్తువులు బయటకు తీసుకు వచ్చిన దృశ్యం.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. కూల్చివేస్తున్న పని వాళ్లు.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. జేసీబీతో భవనం కూల్చివేస్తున్న దృశ్యం.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ఆందోళన చేస్తున్న బాధితులు.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. సేల్ డీడ్ చూపిస్తున్న దృశ్యం.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. గురుకుల్ భూముల గురించి వివరిస్తూ...

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. విలేకరులతో మాట్లాడుతూ...

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ప్రజాప్రతినిధులు, బాధితులు అడ్డుకుంటున్నా అవేవి పట్టించుకోకుండా అధికారులు కూల్చివేతలను కొనసాగించారు.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. సేల్ డీడ్ చూపిస్తూ...
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications