టిడిపిలోకి మండలి, వేణుమాధవ్ సీరియస్! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.
చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు
వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆలోచించి ఓటు వేయకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమే మిగులుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు
సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటా, టిడిపిని గెలిపించే బాధ్యతను మీరు తీసుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు
సీమాంధ్రా, తెలంగాణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి నూటికి వెయ్యి శాతం విజయం సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

చంద్రబాబు
భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించి టిడిపిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లు కష్టపడి పని చేయకపోతే భావితరాల భవిష్యత్ ఏవౌతుందో ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు, ఢిల్లీలోనూ టిడిపి చక్రం తిప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని, అప్పుడే ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు.

చంద్రబాబు
పార్టీలోకి వచ్చేవారు, పార్టీలో ఉన్నవారు ఐక్యంగా సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు. జగన్ పార్టీకి నిజంగా ప్రజలలో బలం ఉంటే మున్సిపల్ ఫలితాలను ఆపాలని ఢిల్లీకి ఎందుకు వెళ్లారని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు
మున్సిపల్ ఫలితాలు వెలువడితే ఎవరి సత్తా ఏమిటో బయటపడిపోతుందని ఆయన ఆన్నారు. కొన్ని చానళ్లు జగన్ పార్టీతో ప్యాకేజీలు మాట్లాడుకొని టిడిపిపై దుష్ప్రచారం చేస్తూ నేరస్థుడికి వంతపాడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు
ప్యాకేజీలకు అమ్ముడుపోతే పొండి, కానీ తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. ఎదుటివారిపై బురదజల్లే పద్ధతిని మార్చుకోకపోతే మున్నుందు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు
వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు
వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు
వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications