విశాఖ బీచ్ రోడ్డులో తెగిన రోడ్డు: రాళ్లతో నింపుతుండగా లారీ బోల్తా (పిక్చర్స్)
విశాఖపట్నం: మూడు రోజులుగా అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో బీచ్ రోడ్డులో తీరం 20 అడుగుల వరకు కోతకు గురైంది. శనివారం సముద్రం శాంతించడంతో విశాఖ నగర యంత్రాంగం ఊపిరి తీసుకుంది. కోతకు గురైన ప్రాంతాన్ని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తనిఖీ చేసి 13వేల క్యూబిక్ మీటర్ల మేర బండరాళ్లను వేయాలని నిర్ణయించారు.
శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు రాళ్లను నింపినట్లు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. రోజుకు రెండు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున తీరాన్ని రాళ్లతో నింపాల్సిందిగా ఆదేశించారు.
బీచ్ రోడ్డులో బండరాళ్లను డంప్ చేస్తున్న ఓ లారీ శనివారం బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. లారీ అదుపు తప్పుతోందని గ్రహించిన డ్రైవర్ వెంటనే దూకేశాడు. దీంతో స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. రెండు భారీ క్రేన్ల సాయంతో 30 అడుగుల లోతులో ఉన్న లారీని బయటకు తీశారు.

లారీ
బీచ్ రోడ్డులో బండరాళ్లను డంప్ చేస్తున్న ఓ లారీ శనివారం బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

బీచ్
గత మూడు రోజులుగా అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో విశాఖ బీచ్ రోడ్డులో తీరం 20 అడుగుల వరకు కోతకు గురైంది.

బీచ్
శనివారం సముద్రం శాంతించడంతో విశాఖ నగర యంత్రాంగం ఊపిరి తీసుకుంది. కోతకు గురైన ప్రాంతాన్ని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తనిఖీ చేసి 13వేల క్యూబిక్ మీటర్ల మేర బండరాళ్లను వేయాలని నిర్ణయించారు.

బీచ్
శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు రాళ్లను నింపినట్లు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది.

బీచ్
శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు రాళ్లను నింపినట్లు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. రోజుకు రెండు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున తీరాన్ని రాళ్లతో నింపాల్సిందిగా ఆదేశించారు.

బీచ్
శనివారం సముద్రం శాంతించడంతో విశాఖ నగర యంత్రాంగం ఊపిరి తీసుకుంది. కోతకు గురైన ప్రాంతాన్ని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తనిఖీ చేసి 13వేల క్యూబిక్ మీటర్ల మేర బండరాళ్లను వేయాలని నిర్ణయించారు.

బీచ్
శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు రాళ్లను నింపినట్లు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. రోజుకు రెండు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున తీరాన్ని రాళ్లతో నింపాల్సిందిగా ఆదేశించారు.

బీచ్
శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు రాళ్లను నింపినట్లు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది.

బీచ్
మూడు రోజులుగా అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో బీచ్ రోడ్డులో తీరం 20 అడుగుల వరకు కోతకు గురైంది. శనివారం సముద్రం శాంతించడంతో విశాఖ నగర యంత్రాంగం ఊపిరి తీసుకుంది.

ఎమ్మెల్యే
మూడు రోజులుగా అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో బీచ్ రోడ్డులో తీరం 20 అడుగుల వరకు కోతకు గురైంది. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే












Click it and Unblock the Notifications