సోమిరెడ్డికి ఊరట, కాకాని పత్రాలన్నీ నకిలీవే: ముగ్గురి అరెస్ట్
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి .
నెల్లూరు :టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి చూపిన పత్రాలన్నీ నకిలీ పత్రాలేనని పోలీసులు తేల్చారు.
టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నాడని కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడ ఘాటుగానే స్పంధించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను ఆశ్రయించాడు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని చూపిన పత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు.అయితే ఈ నకిలీ పత్రాలను సృష్టించిన వారిని పోలీసులు అరెస్టుచేశారు.
ఈ పత్రాల తయారీలో ప్రమేయమున్నట్టు చిత్తూరు జిల్లాకు చెందిన మణిమోహన్ అలియాస్ చిరంజీవి ,పి.వెంకటకృష్ణన్, హరిహరన్ లను పోలీసులు బుదవరాం నాడు అరెస్టు చేశారు. ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్ పి విశాల్ గున్నీ అభినందించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications