వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమిరెడ్డికి ఊరట, కాకాని పత్రాలన్నీ నకిలీవే: ముగ్గురి అరెస్ట్

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి .

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు :టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి చూపిన పత్రాలన్నీ నకిలీ పత్రాలేనని పోలీసులు తేల్చారు.

టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నాడని కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడ ఘాటుగానే స్పంధించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను ఆశ్రయించాడు.

police arrested three members of fake documents creators in nellore

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని చూపిన పత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు.అయితే ఈ నకిలీ పత్రాలను సృష్టించిన వారిని పోలీసులు అరెస్టుచేశారు.

ఈ పత్రాల తయారీలో ప్రమేయమున్నట్టు చిత్తూరు జిల్లాకు చెందిన మణిమోహన్ అలియాస్ చిరంజీవి ,పి.వెంకటకృష్ణన్, హరిహరన్ లను పోలీసులు బుదవరాం నాడు అరెస్టు చేశారు. ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్ పి విశాల్ గున్నీ అభినందించారు.

English summary
police arrested three members of fake documents creators in nellore, those were created fake documents tdp mlc somireddy chandramohan reddy has assets in other countries,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X