వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు అమరవీరుల కుటుంబాల ర్యాలీ

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఏవోబీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మున్నా కుటుంబాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థుల నిజనిర్ధారణ కమిటీ పరామర్శించడానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టంగుటూరులో పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులు చనిపోతే వారి కుటుంబ సబ్యులను పరామర్శించేందుకు వచ్చే సంఘాలు తమను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.

English summary
Police martyrs families rally in Tangutur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X