అపాయింట్ మెంట్ ఫిక్స్ : ప్రధానితో రేపు టీడీపీ ఎంపీల భేటీ..
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోన్న నేపథ్యంలో.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ మేరకు టీడీపీ ఎంపీలంతా కలిసి ప్రధాని మోడీకి హోదా ఆవశ్యకత గురించి వివరించాలని నిర్ణయించుకున్నారు.
కాగా, ఇందుకోసం మోడీ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ ఎంపీలకు.. తాజాగా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది. శుక్రవారం మధ్యాహ్నాం 12.30 గం.లకు ప్రధానితో భేటీకి టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఖరారైంది. ప్రధాని కార్యాలయ వర్గాల నుంచి ఈ మేరకు టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి సమాచారం అందింది.

అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో.. ప్రత్యేక హోదా అవసరం గురించి ప్రధానికి వివరించనున్నారు టీడీపీ ఎంపీలు. హోదా లేకపోతే ఏపీ ఏవిధంగా నష్టపోతుంది అన్న వివరాలను కూడా ప్రధానికి వివరించే యోచనలో ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications