'మోడీ 5కోట్ల ఏపీ ప్రజలతో మాట్లాడాలి', చంద్రబాబుకు ధర్మాన హెచ్చరిక
అనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజలతో మాట్లాడాలని, అన్యాయాన్ని స్వయంగా తెలుసుకోవాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం నాడు డిమాండ్ చేశారు. బిజెపి విభజన హామీలు మరిచిందన్నారు.
ప్రధాని మోడీ ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజలతో మాట్లాడాలన్నారు. విభజన హామీలు, సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల నుంచి ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు. ఏపీ ప్రజలకు మట్టి, నీళ్లు ఇచ్చిన మోడీ మిట్టీకా బాత్లో సమస్యలు తెలుసుకోవాలన్నారు.

చంద్రబాబు ప్రభుత్వానికి ధర్మాన హెచ్చరిక
ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ఏపీలో ఒకేచోట ఏర్పాటు చేస్తే అనర్థాలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. లేదంటే మిగతా ప్రాంతాలు వెనుకబడతాయని చెప్పారు.
శ్రీవారి సేవలో మంత్రి నారాయణ
తిరుమల శ్రీవారిని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం దర్శించుకున్నారు. విఐపి దర్శన ప్రారంభ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న నారాయణకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications