రోహిత్ మృతి వెనుక రాజకీయ కారణాలు: రామకృష్ణ, వివక్ష: రేవంత్ రెడ్డి
రాజమండ్రి/హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇటీవల చోటు చేసుకున్న రోహిత్ మృతి పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం స్పందించారు. వేముల రోహిత్ మృతి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మృతి పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.

రోహిత్ మృతి పైన రేవంత్ రెడ్డి
హెచ్సియు విద్యార్థి రోహిత్ మృతి పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైదరాబాదులో స్పందించారు.
రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు హెచ్సియులో పదిమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే వివక్ష కొనసాగుతున్నట్లుగా అర్థమవుతోందన్నారు.
రోహిత్ మృతి పైన మాల మహానాడు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది. రోహిత్ మృతికి కారకులైన వారి పైన చర్యలు తీసుకోవాలని వారుడిమాండ్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications