విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డెంకాడ మండలం చందకపేట వద్ద ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డెంకాడ మండలం చందకపేట వద్ద ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన విజయనగరం ఆస్పత్రికి తరలించారు. లారీ మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

road accident: Six dead, three injured

ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

English summary
Six dead and three injured in a road accident, which is occurred in Vizianagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X