ట్యాపింగ్: 'సుప్రీం చెప్పింది, డేటా ఇవ్వాలి', తెలంగాణ హెచ్చరికపై ఆందోళనొద్దు!
విజయవాడ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా కాల్ డేటాను సీల్టు కవరులో ఇవ్వాలని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కాల్ డేటా ఇచ్చేందుకు మరికొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు.
దీనిని ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వర రావు వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా అడుగుతారని వాదించారు. దీంతో ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించారు.

ఈ నెల 31వ తేదీలోగా 24 నెంబర్ల సిడిఆర్ను సీల్డ్ కవరులో ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశించింది. ఇరువైపుల న్యాయవాద ప్రతివాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విజయవాడ కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని సుప్రీం కోర్టు టెలిఫోన్ ఆపరేటర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. వారంలోగా సీల్డుకవర్లో కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రాల ఆదేశాల పైన ఆందోళన చెందవద్దని ఆపరేటర్లకు సూచించింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications