శమంతకణితో వివాదం: శైలజానాథ్ యూటర్న్

తాను కాంగ్రెసు తరఫున నామినేషన్ వేశానని, కాంగ్రెసు అభ్యర్థిగానే పోటీలో ఉంటానని శైలజానాథ్ చెప్పారు. ఆయన శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ శమంతకమణితో శైలజానాథ్కు వాగ్వివాదం జరిగింది.
తెలుగుదేశం పార్టీ తరఫున తన కూతురు యామిని చేత నామినేషన్ వేయడానికి శమంతకమణి వచ్చారు. ఆ సమయంలోనే శైలజానాథ్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చివరి వరకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications